Wednesday, November 3, 2010

చంద్రబాబు పర్యటనను అడ్డుకున్న టిఆర్ఎస్

హైదరాబాద్,నవంబర్ 3: : తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు రంగారెడ్డి జిల్లా పర్యటనను  టిఆర్ఎస్ కార్యకర్తలు అడుగడుగునా అడ్డుకున్నారు. కూకట్'పల్లి, బాలానగర్, జీడిమెట్లలో చంద్రబాబు నాయుడు కాన్వాయ్'ని టిఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. మహిళలు కూడా ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. కొన్నిచోట్ల టిఆర్ఎస్ కార్యకర్తలు చంద్రబాబుపై చెప్పులు రువ్వారు.  బాలానగర్ లో   టిడిపి, టిఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...