Monday, November 1, 2010

బీహార్‌లో ప్రశాంతంగా నాలుగో విడత పోలింగ్

RJD chief Lalu Prasad comes out of a polling booth after casting his vote during the fourth phase of Bihar Assembly polls in Danapur on Monday.

పాట్నా,నవంబర్ 1: బీహార్‌లో నాలుగో విడత పోలింగ్  చెదురు మదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. మావోయిస్టుల ప్రాబల్యం గల ప్రాంతాల్లో అక్కడక్కడా పేలుళ్లు చోటు చేసుకున్నాయి. అయితే ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగ లేదు. నాలుగో విడత పోలింగ్‌లో 42 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 50 శాతానికి పైగా  పోలింగ్ నమోదైంది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...