Friday, November 5, 2010

స్థిరంగా వున్న 'జల్ ' తుపాను

విశాఖపట్నం,నవంబర్ 5: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన 'జల్  '  తుపాను స్థిరంగా వుంది. చెన్నై కి తూర్పు ఆగ్నేయ దిశగా 900 కి.మి. దూరంలోను,  విశాఖ కు ఆగ్నేయ దిశగా 1100 కి.మి. దూరంలోను కేంద్రీక్రుతమై వుంది.  ఈ మరింత వుధ్రుతమై పశ్శిమ వాయువ్య దిశగా పయనిస్తుందని, ఆదివారం సాయంత్రానికి పుదుచ్చెరి-నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశం వుందని విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రం తెలిపింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...