Friday, November 5, 2010
487 పరుగులకు భారత్ ఆల్ ఔట్
అహ్మదాబాద్,నవంబర్ 5: అహ్మదాబాద్ టెస్ట్ లో శుక్రవారం రెండవ రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ జట్టు మొదటి ఇన్నింగ్స్ లో రెండు వికెట్ ల నష్టానికి 69 పరుగులు చేసింది.జహీర్ ఖాన్, ఓజా చెరొక వికెట్ తీసుకున్నారు. అంతకుముందు 3 వికెట్ లకు 329 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తో మొదటి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ టీ విరామ సమయానికి 487 పరుగులకు ఆల్ ఔట్ అయింది. వెట్టోరీ 4, పటేల్ 3 వికెట్ లు తీసుకున్నారు. హర్భజన్ సింగ్ 69 పరుగులు చేసి టెస్ట్ క్రికెట్లో 8వ అర్ధ సెంచరీ నమోదు చేశాడు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
హైదరాబాద్,నవంబర్ 1: తెలంగాణావాదుల నిరసనలు,సీమాంధ్రుల వుత్సవాలతో రాష్ట్రావతరణ దినోత్సవం సోమవారం ప్రశాంతంగా ముగిసింద్. తెలంగాణ జిల్లాలో ప్రభుత...
-
హైదరాబాద్, అక్టోబర్ 29: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ప్రాథమిక కీ ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. కీ తో పాటు అభ్యర్థుల ఓఎంఆర్...
No comments:
Post a Comment