Friday, November 5, 2010

487 పరుగులకు భారత్ ఆల్ ఔట్

అహ్మదాబాద్,నవంబర్ 5:  అహ్మదాబాద్  టెస్ట్ లో శుక్రవారం రెండవ రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ జట్టు మొదటి ఇన్నింగ్స్ లో రెండు వికెట్ ల నష్టానికి 69 పరుగులు చేసింది.జహీర్ ఖాన్, ఓజా చెరొక వికెట్ తీసుకున్నారు.  అంతకుముందు 3 వికెట్ లకు 329 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తో మొదటి ఇన్నింగ్స్ కొనసాగించిన  భారత్ టీ విరామ సమయానికి 487 పరుగులకు ఆల్ ఔట్  అయింది. వెట్టోరీ 4, పటేల్ 3 వికెట్ లు తీసుకున్నారు. హర్భజన్ సింగ్ 69 పరుగులు చేసి టెస్ట్ క్రికెట్లో 8వ అర్ధ సెంచరీ నమోదు చేశాడు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...