మయన్మార్,నవంబర్ 13: దాదాపు రెండు దశాబ్దాలుగా నిర్బంధంలో వున్న మయన్మార్ ప్రజాస్వామ్య ఉద్యమ నేత ,నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆంగ్ సాన్ సూకీని విడుదల చేశారు. సూకీ ఇంటి ముందు బారికేడ్లను తొలగించారు. గత ఏడాది మే 14 నుంచి జైలు జీవితంతోపాటు అమల్లో ఉన్న సూకీ తాజా గృహ నిర్బధం గడువు శనివారంతో ముగిసింది.. నిర్బంధంలో ఉన్న సూకీని కలిసేందుకు ఓ అమెరికా జాతీయుడు ప్రయత్నించాడన్న కారణంతో జుంటా ప్రభుత్వం గత ఏడాది ఆమె నిర్బంధాన్ని 18 నెలలు పొడిగించిన సంగతి తెలిసిందే.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24 : బొగ్గు క్షేత్రాల కుంభకోణంకు సంబంధించి సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైన తీర్పునిచ్చింది. బుధవారం బొగ్గు కుంభకోణం క...
-
హైదరాబాద్,నవంబర్ 1: తెలంగాణావాదుల నిరసనలు,సీమాంధ్రుల వుత్సవాలతో రాష్ట్రావతరణ దినోత్సవం సోమవారం ప్రశాంతంగా ముగిసింద్. తెలంగాణ జిల్లాలో ప్రభుత...
No comments:
Post a Comment