Saturday, November 13, 2010

తిరుమలలో వైభవంగా శ్రీవారి పుష్పయాగం

హైదరాబాద్,నవంబర్ 13 : తిరుమలలో శ్రీవారికి పుష్పయాగం శనివారం వైభవంగా ప్రారంభమైంది. వేద పండితుల మంత్రోచ్ఛారణ మధ్య దాదాపు 20 మంది అర్చకులు ఈ యాగం నిర్వహిస్తున్నారు. ఈ యాగం కోసం వందల బుట్టలతో వివిధ రకాల పూలు, తులసి దళాలు తెచ్చారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...