Saturday, November 13, 2010
భారత్ ...178/2...
హైదరాబాద్,నవంబర్ 13: భారత్ -న్యూజిలాండ్ రెండవ టెస్ట్ లో శనివారం రెండవ రోజు భారత్ మొదటి ఇన్నింగ్స్ లో ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ ల నష్టానికి 178 పరుగులు చేసింది. సెహ్వాగ్ 96 పరుగులు, గంభీర్ 54 పరుగులు చేసి అవుటయ్యారు. ద్రవిడ్ ఏడు పరుగులు, టెండూల్కర్ 11 పరుగులతో నాటౌట్'గా ఉన్నారు. అంతకుముందు న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్ లో 350 పరుగులు చేసింది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
హైదరాబాద్, అక్టోబర్ 29: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ప్రాథమిక కీ ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. కీ తో పాటు అభ్యర్థుల ఓఎంఆర్...
-
హైదరాబాద్,నవంబర్ 1: తెలంగాణావాదుల నిరసనలు,సీమాంధ్రుల వుత్సవాలతో రాష్ట్రావతరణ దినోత్సవం సోమవారం ప్రశాంతంగా ముగిసింద్. తెలంగాణ జిల్లాలో ప్రభుత...
No comments:
Post a Comment