Saturday, November 13, 2010

భారత్ ...178/2...

హైదరాబాద్,నవంబర్ 13: భారత్ -న్యూజిలాండ్ రెండవ టెస్ట్ లో శనివారం రెండవ రోజు భారత్ మొదటి ఇన్నింగ్స్ లో ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ ల నష్టానికి 178 పరుగులు చేసింది. సెహ్వాగ్ 96 పరుగులు, గంభీర్ 54 పరుగులు చేసి అవుటయ్యారు. ద్రవిడ్ ఏడు పరుగులు, టెండూల్కర్ 11 పరుగులతో నాటౌట్'గా ఉన్నారు. అంతకుముందు న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్ లో 350 పరుగులు చేసింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...