Tuesday, November 9, 2010
బీహార్ ఐదో దశ ఎన్నికల్లో 50శాతం పోలింగ్
పాట్నా,నవంబర్ 9: బీహార్లో మంగళవారం జరిగిన ఐదో దశ ఎన్నికల్లో దాదాపు 50 శాతం ఓట్లు పోలయ్యాయి. 35 అసెంబ్లీ నియోజక వర్గాల్లో నిర్విహించిన ఐదో దశ ఎన్నికలు చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతం గా జరిగాయి. మావోయిస్టుల ప్రాబల్యం కలిగిన 17 నియోజకవర్గాల్లో రికార్డు స్థాయిలో 47 శాతం పోలింగ్ నమోదైందని అదనపు ఎన్నికల ప్రధానాధికారి వెల్ల్లడించారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
హైదరాబాద్, అక్టోబర్ 29: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ప్రాథమిక కీ ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. కీ తో పాటు అభ్యర్థుల ఓఎంఆర్...
-
హైదరాబాద్,నవంబర్ 1: తెలంగాణావాదుల నిరసనలు,సీమాంధ్రుల వుత్సవాలతో రాష్ట్రావతరణ దినోత్సవం సోమవారం ప్రశాంతంగా ముగిసింద్. తెలంగాణ జిల్లాలో ప్రభుత...
No comments:
Post a Comment