Tuesday, November 9, 2010

బీహార్‌ ఐదో దశ ఎన్నికల్లో 50శాతం పోలింగ్‌

పాట్నా,నవంబర్ 9: బీహార్‌లో మంగళవారం జరిగిన ఐదో దశ ఎన్నికల్లో దాదాపు 50 శాతం ఓట్లు పోలయ్యాయి. 35 అసెంబ్లీ నియోజక వర్గాల్లో నిర్విహించిన ఐదో దశ ఎన్నికలు చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతం గా జరిగాయి. మావోయిస్టుల ప్రాబల్యం కలిగిన 17 నియోజకవర్గాల్లో రికార్డు స్థాయిలో 47 శాతం పోలింగ్‌ నమోదైందని అదనపు ఎన్నికల ప్రధానాధికారి వెల్ల్లడించారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...