Friday, November 5, 2010

పాక్ లో మసీద్ పై బాంబు దాడి: 50 మంది బలి

ఇస్లామాబాద్,నవంబర్ 5: వాయువ్య పాకిస్థాన్ లోని ఒక మసీదు పై ఆత్మాహుతి బాంబు దాడిలో కనీసం 50 మంది మరణించారు. మరో 90 మందికి పైగా గాయపడ్డారు. పెషావర్ కు 30 కిలోమీటర్ల దూరంలోని దర్రా ఆదం ఖెల్ గిరిజన ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఒక ప్రభుత్వ అనుకూల గిరిజన పెద్ద ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగినట్టు చెబుతున్నారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...