Friday, November 5, 2010
పాక్ లో మసీద్ పై బాంబు దాడి: 50 మంది బలి
ఇస్లామాబాద్,నవంబర్ 5: వాయువ్య పాకిస్థాన్ లోని ఒక మసీదు పై ఆత్మాహుతి బాంబు దాడిలో కనీసం 50 మంది మరణించారు. మరో 90 మందికి పైగా గాయపడ్డారు. పెషావర్ కు 30 కిలోమీటర్ల దూరంలోని దర్రా ఆదం ఖెల్ గిరిజన ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఒక ప్రభుత్వ అనుకూల గిరిజన పెద్ద ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగినట్టు చెబుతున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
హైదరాబాద్,నవంబర్ 1: తెలంగాణావాదుల నిరసనలు,సీమాంధ్రుల వుత్సవాలతో రాష్ట్రావతరణ దినోత్సవం సోమవారం ప్రశాంతంగా ముగిసింద్. తెలంగాణ జిల్లాలో ప్రభుత...
-
హైదరాబాద్, అక్టోబర్ 29: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ప్రాథమిక కీ ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. కీ తో పాటు అభ్యర్థుల ఓఎంఆర్...
No comments:
Post a Comment