Friday, November 12, 2010

మెకిన్ తోష్ సెంచరీ: కివీస్ 258/4

హైదరాబాద్,నవంబర్ 12: భారత్-న్యూజిలాండ్ మధ్య ఇక్కడ జరుగుతున్న రెండో టెస్ట్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లు నష్టానికి 258 పరుగులు చేసింది. మెకిన్తోష్ 102 పరుగులుచేయగా  గుప్టిల్ 85, టేలర్ 24 పరుగులు చేశారు. జహీర్ ఖాన్ రెండు, శ్రీనాధ్, ఓజా ఒక్కొక్క వికెట్ తీసుకున్నారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...