Thursday, November 4, 2010

21 వేల పాయింట్లకు చేరిన సెన్సెక్స్

ముంబై,నవంబర్ 4: స్టాక్‌మార్కెట్ గురువారం నాడు భారీ లాభాలతో దూసుకుపోయింది. కొనుగోళ్ల మద్దతుతో సెన్సెక్స్ కీలక 21 వేల పాయింట్లకు చేరువయింది. నిప్టీ కూడా సెన్సెన్స్ దారిలోనే ముందుకు సాగింది. బీఎస్‌ఈ సూచి సెన్సెక్స్ 428 పాయింట్లు లాభపడి 20,893 వద్ద స్థిర పడింది. 2008 జనవరి 8 తర్వాత సెన్సెక్స్ మళ్లీ ఈ స్థాయికి చేరింది. ఎస్‌ఎస్‌ఈ సూచి నిఫ్టీ 121 పాయింట్లు ఎగిసి 6,281 వద్ద ఆగింది. రిల్, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ వాటాలు లాభాలు గడించాయి.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...