Thursday, November 4, 2010
21 వేల పాయింట్లకు చేరిన సెన్సెక్స్
ముంబై,నవంబర్ 4: స్టాక్మార్కెట్ గురువారం నాడు భారీ లాభాలతో దూసుకుపోయింది. కొనుగోళ్ల మద్దతుతో సెన్సెక్స్ కీలక 21 వేల పాయింట్లకు చేరువయింది. నిప్టీ కూడా సెన్సెన్స్ దారిలోనే ముందుకు సాగింది. బీఎస్ఈ సూచి సెన్సెక్స్ 428 పాయింట్లు లాభపడి 20,893 వద్ద స్థిర పడింది. 2008 జనవరి 8 తర్వాత సెన్సెక్స్ మళ్లీ ఈ స్థాయికి చేరింది. ఎస్ఎస్ఈ సూచి నిఫ్టీ 121 పాయింట్లు ఎగిసి 6,281 వద్ద ఆగింది. రిల్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ వాటాలు లాభాలు గడించాయి.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
హైదరాబాద్,నవంబర్ 1: తెలంగాణావాదుల నిరసనలు,సీమాంధ్రుల వుత్సవాలతో రాష్ట్రావతరణ దినోత్సవం సోమవారం ప్రశాంతంగా ముగిసింద్. తెలంగాణ జిల్లాలో ప్రభుత...
-
హైదరాబాద్, జనవరి 22: మహా నటుడు అక్కినేని నాగేశ్వరరావు మరిలేరు. మంగళవారం తెల్లవారు ఝామున 2 గంటల సమయంలో ఆయన హైదరాబాద్ కేర్ ఆస్పత్రిలో తుద...
No comments:
Post a Comment