Thursday, November 4, 2010
ఫోర్బ్స్ జాబితాలో సోనియా,మన్మోహన్
బోస్టన్,నవంబర్ 4: ప్రపంచంలోని అత్యంత శక్తి మంతుల్లో చైనా అధ్యక్షుడు హు జింటావొ అగ్రస్థానంలో నిలిచారు. మార్పు నినాదంతో అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించిన బరాక్ ఒబామా ద్వితీయ స్థానాన్ని దక్కించుకున్నారు. ఫోర్బ్స్ పత్రిక విడుదల చేసిన అత్యంత శక్తిమంతుల జాబితా-2010లో భారత్ నుంచి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, టాటా గ్రూపు చైర్మన్ రతన్ టాటా, ఎన్నారై పారిశ్రామికవేత్త లక్ష్మీ మిట్టల్లకు చోటు దక్కింది. సోనియా 9, మనోహ్మన్ 18వ స్థానాల్లో నిలిచారు. ముఖేష్ 34, లక్ష్మీ మిట్టల్ 44, రతన్ టాటా 61 ర్యాంక్ దక్కించుకున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
హైదరాబాద్,నవంబర్ 1: తెలంగాణావాదుల నిరసనలు,సీమాంధ్రుల వుత్సవాలతో రాష్ట్రావతరణ దినోత్సవం సోమవారం ప్రశాంతంగా ముగిసింద్. తెలంగాణ జిల్లాలో ప్రభుత...
-
హైదరాబాద్, జనవరి 22: మహా నటుడు అక్కినేని నాగేశ్వరరావు మరిలేరు. మంగళవారం తెల్లవారు ఝామున 2 గంటల సమయంలో ఆయన హైదరాబాద్ కేర్ ఆస్పత్రిలో తుద...
No comments:
Post a Comment