Wednesday, November 10, 2010
2-జీ స్పెక్ట్రమ్ కుంభకోణంపై స్తంభించిన పార్లమెంట్
న్యూఢిల్లీ ,నవంబర్ 10: 2-జీ స్పెక్ట్రమ్ కుంభకోణంపై విపక్షాలు పార్లమెంట్ వుభయ సభలను స్తంభింప చేశాయి. ఈ iకుంభకోణానికి సంబంధించి కేంద్రమంత్రి రాజా బర్తరఫ్ కు విపక్షాలు డిమాండ్ చేశాయి. 2-జీ స్పెక్ట్రమ్, ఆదర్శ్ హౌసింగ్ కుంభకోణం, కామన్వెల్త్ క్రీడలలో అవినీతిపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ విచారణకు విపక్షాలు డిమాండ్ చేశాయి. గంద్రగోళం మధ్య వుభయ సభలూ గురువారానికి వాయిదా పడ్డాయి.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
హైదరాబాద్, అక్టోబర్ 29: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ప్రాథమిక కీ ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. కీ తో పాటు అభ్యర్థుల ఓఎంఆర్...
-
హైదరాబాద్,నవంబర్ 1: తెలంగాణావాదుల నిరసనలు,సీమాంధ్రుల వుత్సవాలతో రాష్ట్రావతరణ దినోత్సవం సోమవారం ప్రశాంతంగా ముగిసింద్. తెలంగాణ జిల్లాలో ప్రభుత...
No comments:
Post a Comment