Wednesday, November 10, 2010

2-జీ స్పెక్ట్రమ్ కుంభకోణంపై స్తంభించిన పార్లమెంట్

 న్యూఢిల్లీ ,నవంబర్ 10:  2-జీ స్పెక్ట్రమ్ కుంభకోణంపై  విపక్షాలు పార్లమెంట్  వుభయ సభలను స్తంభింప చేశాయి.   ఈ iకుంభకోణానికి సంబంధించి కేంద్రమంత్రి రాజా బర్తరఫ్ కు  విపక్షాలు డిమాండ్ చేశాయి. 2-జీ స్పెక్ట్రమ్, ఆదర్శ్ హౌసింగ్ కుంభకోణం, కామన్వెల్త్ క్రీడలలో  అవినీతిపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ విచారణకు విపక్షాలు డిమాండ్ చేశాయి. గంద్రగోళం మధ్య వుభయ సభలూ గురువారానికి వాయిదా పడ్డాయి. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...