Monday, November 28, 2022

భైంసా కు దూరంగా బండి యాత్ర..

హైదరాబాద్ ,నవంబర్ 28: హైకోర్టు షరతులతో కూడిన అనుమతి ఇవ్వడంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభమైంది. నిర్మల్‌ జిల్లా అడెల్లి పోచమ్మ ఆలయంలో పూజలు చేసి సంజయ్‌ యాత్రను మొదలుపెట్టారు. బండి సంజయ్‌ ప్రజాసంగ్రామ యాత్రకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చిన హైకోర్టు బైంసాలోకి వెళ్లకుండా పాదయాత్ర కొనసాగించాలని , ఇతర మతాలకు సంబంధించి ఎలాంటి విద్వేషపూరిత వ్యాఖ్యలు, నినాదాలు చేయరాదని స్పష్టం చేసింది. సాయంత్రం ఐదింటి వరకే సభ నిర్వహించుకోవాలని షరతు విధించింది. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...