Friday, November 4, 2022

కాలుష్యం కోరల్లో ఢిల్లీ: ప్రైమరీ స్కూల్స్ కు సెలవు..

న్యూఢిల్లీ, నవంబర్ 4: ఢిల్లీలో కాలుష్య తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ n నేపథ్యం లో ఆప్​ ప్రభుత్వం కాలుష్య పరిస్థితి మెరుగుపడే వరకు ఢిల్లీ లో ప్రాథమిక పాఠశాలలను మూసివేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. 5వ తరగతి కంటే పైబడిన విద్యార్థుల బహిరంగ క్రీడా కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. వాహనాలకు సరి-బేసి విధానాన్ని తిరిగి అమలు చేసే యోచనలో ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...