Friday, November 4, 2022

మోదీ తెలుగు రాష్ట్రాల పర్యటన: 12 న రామగుండం ఎరువుల కర్మాగారం జాతికి అంకితం

న్యూఢిల్లీ, నవంబర్ 5: ప్రధాని నరేంద్రమోదీ ఈ నెల 11, 12 తేదీలలో తెలుగు రాష్ట్రాలలో పర్యటిస్తారు. ఆంధ్ర ప్రదేశ్ లో 10,472 కోట్ల రూపాయల విలువైన ఏడు ప్రాజెక్టులను ఆయన ప్రారంభించనున్నారు. 12వ తేదీ ఉదయం ఆంధ్ర విశ్వవిద్యాలయం మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. 12వ తేదీ సాయంత్రం తెలంగాణలో రామగుండం ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేస్తారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...