హైదరాబాద్, నవంబర్ 26: కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్రెడ్డి బీజేపీలో చేరారు. ఢిల్లీ లోని బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రులు సోనోవాల్, కిషన్రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్ సమక్షంలో ఆయన కమలదళంలో చేరారు. ఈ సందర్భంగా బీజేపీ నేత శర్బానంద సోనోవాల్ మాట్లాడుతూ... ప్రజలంతా బి జె పి వైపు చూస్తున్నారని అన్నారు.
No comments:
Post a Comment