Friday, November 25, 2022

బీజేపీలో మర్రి శశిధర్‌రెడ్డి

హైదరాబాద్, నవంబర్ 26: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి బీజేపీలో చేరారు. ఢిల్లీ లోని బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రులు సోనోవాల్‌, కిషన్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ లక్ష్మణ్‌ సమక్షంలో ఆయన కమలదళంలో చేరారు. ఈ సందర్భంగా బీజేపీ నేత శర్బానంద సోనోవాల్‌ మాట్లాడుతూ... ప్రజలంతా బి జె పి వైపు చూస్తున్నారని అన్నారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...