Sunday, November 27, 2022

మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి శంషాబాద్ ఎయిర్​పోర్ట్ వరకు మెట్రో ..

హైదరాబాద్, నవంబర్ 27: మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి శంషాబాద్ ఎయిర్​పోర్ట్ వరకు 31 కిలో మీటర్ల మెట్రో రైలు రెండో ఫేజ్ పనులకు డిసెంబర్ 9 తేదీన సీఎం కేసీఆర్ భూమిపూజ చేయనున్నారు. మొత్తం 6250 కోట్ల రూపాయలతో ఎయిర్​పోర్ట్​ వరకు మెట్రో పనులు విస్తరించనున్నట్లు మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా వెల్లడించారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...