Sunday, November 27, 2022

భారత ఒలింపిక్​ సంఘం అధ్యక్షురాలు గా పీటీ ఉష

న్యూఢిల్లీ, నవంబర్ 27: భారత ఒలింపిక్​ సంఘం అధ్యక్ష ఎన్నిక లాంఛనమైంది. పరుగుల రాణి పీటీ ఉషను ఈ అత్యున్నత పదవి వరించనుంది. డిసెంబర్​లో జరిగే భారత ఒలింపిక్ సంఘం అధ్యక్ష ఎన్నికలకు ఉష నామినేషన్ దాఖలు చేశారు. ఆమెతో పాటు 14 మంది కార్యవర్గ సభ్యులు కూడా నామినేషన్లు సమర్పించారు. అధ్యక్ష పదవికి మరెవరూ నిమినేషన్​ వేయలేదు. దీంతో పీటీ ఉష ఎన్నిక దాదాపు ఖాయమైంది. అథ్లెటిక్స్​లో ఎన్నో పథకాలు సొంతం చేసుకున్న ఉష.. కీర్తి కిరీటంలో ఇది మరో మైలురాయి. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...