హైదరాబాద్ ,నవంబర్ 29: హైదరాబాద్ లో త్వరలో చేపట్టబోయే రాయదుర్గం-శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లైన్లో 2.5 కిలోమీటర్ల వరకు భూగర్భ మెట్రో ఏర్పాటు చేస్తున్నట్లు మెట్రో రైల్ ఎండీ ఎస్వీఎస్ రెడ్డి తెలిపారు. ప్రాయదుర్గం నుంచి విమానాశ్రయం వరకు నిర్మించనున్న 31 కిలోమీటర్ల కారిడార్కు రూ. 6,250 కోట్లు ఖర్చవుతుందని.. ఆ ఖర్చును పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని ఆయన చెప్పారు. రాయదుర్గం నుంచి ఎయిర్పోర్టు వరకు (31కి.మీ.) మెట్రో రెండో దశ నిర్మాణానికి డిసెంబర్ 9వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేస్తారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment