విజయవాడ, నవంబర్ 29:
ఏపీ నూతన సీఎస్గా కేఎస్ జవహర్రెడ్డి నియమితులయ్యారు.. ప్రస్తుత సీఎస్ సమీర్శర్మ ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. డిసెంబర్ 1 నుంచి కొత్త సీఎస్గా జవహర్రెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు. జవహర్ రెడ్డి ప్రస్తుతం వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు.
No comments:
Post a Comment