Thursday, October 27, 2022

జింబాబ్వే సంచలనం: పాక్ పై పరుగు తేడాతో విజయం


మెల్బోర్న్, అక్టోబర్ 27: టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ జట్టుపై జింబాబ్వే ఒక్క పరుగు తేడాతో విజయం సాధించి సంచలనం సృష్టించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన జింబాబ్వే జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది.జింబాబ్వే బౌలర్లలో సికందర్‌ రజా 3 మూడు వికెట్లతో సత్తాచాటాడు. దీనితో ఇప్పటికే భారత్‌ జట్టుపై ఓటమి పాలైన పాకిస్థాన్‌ జట్టుకు సెమీస్‌ అవకాశాలు క్లిష్టంగా మారాయి.



No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...