Thursday, October 27, 2022

​‘మంగళ ‘మస్తు… లోకేష్ కు బాబు ఆశీస్సు

హైదరాబాద్, అక్టోబర్ 27: మంగళగిరి నియోజకవర్గంపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. గత ఎన్నికల్లో ఓటమిని పట్టించుకోకుండా అందరినీ సమన్వయం చేసుకుంటూ అత్యధిక మెజార్టీతో మంగళగిరి సీటును గెలిచి చరిత్రను తిరగరాయాలని మంగళగిరి ఇంఛార్జ్​ లోకేశ్​కు చంద్రబాబు సూచించారు. తాను ఓడిపోయినా, టి డి పి ప్రతిపక్షంలో ఉన్నా.. నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజలకు చేరువయ్యానని లోకేశ్​ ఈ సందర్భంగా వివరించారు. పార్టీ పరంగా అందించే సహాయాలే కాకుండా,.. తాను సొంతంగా 12కి పైగా సంక్షేమ కార్యక్రమాలు అందించడం ద్వారా అన్ని వర్గాల ప్రజల మనసులు గెలుచుకున్నానని లోకేశ్​ తెలిపారు.



No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...