Monday, October 10, 2022

ధోనీ... డ్రోనీ..

న్యూఢిల్లీ, అక్టోబర్10; భారత క్రికెట్ మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ రిటైర్మెంట్ అనంతరం వ్యవసాయం పై దృష్టి పెట్టారు. వ్యవసాయ రంగంలో డ్రోన్ల వాడకాన్ని అభివృద్ధి చేస్తున్న గరుడ ఏరోస్పేస్‌ సంస్థకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న ధోనీ -. ఈ సంస్థ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన అధునాతన డ్రోన్‌ను ఆవిష్కరించారు. దీనికి 'డ్రోనీ' అని నామకరణం చేశారు. పంటపొలాల్లో ఎరువులు చల్లడమే కాకుండా ఇతర సాగు అవసరాలకు వీటిని వినియోగించనున్నారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...