కామారెడ్డి, అక్టోబర్10; వై ఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల కామారెడ్డి జిల్లా లింగంపేట్, ఎల్లారెడ్డిలో మండల్లాలో పాదయాత్ర నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ, వైఎస్సార్ విగ్రహ ఏర్పాటును పోలీసులు అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల మనోభావాలకు తెలంగాణలో విలువ లేదని.. ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ అంటే బందిపోట్ల రాజ్య సమితి అని విమర్శించారు. తెలంగాణలో వైఎస్సార్ రాజ్యం తేవడమే లక్ష్యమని వైఎస్ షర్మిల పునరుద్ఘటించారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment