కర్నూలు, అక్టోబర్ 18: : కర్నూలు జిల్లాలో ప్రవేశించిన భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీని అమరావతి రైతులు కలిశారు. అమరావతి రాజధానిగా und ఉండేందుకు మద్దతు ఇవ్వాలని రాహుల్ను కోరారు. తమ పాదయాత్రకు రాహుల్సంఘీభావం తెలిపారని, న్యాయ సహాయం చేస్తామని చెప్పారని, వీలైతే పాదయాత్రలో పాల్గొంటానని రాహుల్ చెప్పినట్లు అమరావతి రైతులు తెలిపారు. కాగా, రాహుల్గాంధీని పోలవరం నిర్వాసిత రైతులు కూడా కలిశారు. పోలవరం నిర్వాసిత రైతులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని రాహుల్ తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆర్అండ్ఆర్ ప్యాకేజ్ అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment