అమరావతి, అక్టోబర్ 28: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ చికిత్సల సంఖ్యను మరో 809 చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చింది. ఇప్పటివరకు 2వేల 446 రకాల చికిత్సలు అందిస్తుండగా... ఇప్పుడు ఆ సంఖ్య 3వేల 255కి చేరినట్లు ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. ఆరోగ్యశ్రీలో వైద్య చికిత్సల పెంపుతో ఏడాదికి రూ.2వేల 894.87 కోట్లు ఖర్చు కానుండగా, ఆరోగ్య ఆసరా కోసం సుమారు రూ.300 కోట్లు అవుతుందని అధికారులు అంచనా వేశారు.
No comments:
Post a Comment