తెలంగాణలో నవంబర్ రెండో వారం నుంచి చలి తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఈశాన్య గాలుల ప్రభావం వల్ల తమిళనాడు తీరం పాండిచ్చేరి, కరైకాల్, దక్షిణ కోస్తాంధ్ర ప్రదేశ్లలో ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించాయని తెలిపింది.గాలులు ఈశాన్య తూర్పు దిక్కుల నుంచి తెలంగాణలోకి వీస్తాయని, గత రెండు రోజులుగా ఉన్న చలి తీవ్రత కాస్త తగ్గిందని, నవంబర్ రెండో వారం నుంచి చలి తీవ్రత అధికంగా ఉంటుందని తెలిపింది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment