Saturday, October 29, 2022

​తెలంగాణలో నవంబర్‌ రెండో వారం నుంచి చలి తీవ్రత

తెలంగాణలో నవంబర్‌ రెండో వారం నుంచి చలి తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఈశాన్య గాలుల ప్రభావం వల్ల తమిళనాడు తీరం పాండిచ్చేరి, కరైకాల్‌, దక్షిణ కోస్తాంధ్ర ప్రదేశ్‌లలో ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించాయని తెలిపింది.గాలులు ఈశాన్య తూర్పు దిక్కుల నుంచి తెలంగాణలోకి వీస్తాయని,  గత రెండు రోజులుగా ఉన్న చలి తీవ్రత కాస్త తగ్గిందని, నవంబర్ రెండో వారం నుంచి చలి తీవ్రత అధికంగా ఉంటుందని తెలిపింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...