అహ్మదాబాద్, అక్టోబర్ 29: గుజరాత్ లోని మోర్బీ పట్టణంలో మచ్చూ నదిపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జి కుప్పకూలి 60 మంది మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకొని సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించేందుకు అంబులెన్స్లను మోహరించారు. వంతెన తెగిన సమయంలో దానిపై 500 మంది ఉండగా.. వీరిలో 100 మందికి పైగా నదిలో నీటిలో మునిగిపోయారు.
No comments:
Post a Comment