Sunday, October 30, 2022

గుజరాత్ లో కేబుల్‌ బ్రిడ్జి కుప్పకూలి 60 మంది మృతి

అహ్మదాబాద్, అక్టోబర్ 29: గుజరాత్‌ లోని మోర్బీ పట్టణంలో మచ్చూ నదిపై నిర్మించిన కేబుల్‌ బ్రిడ్జి కుప్పకూలి 60 మంది మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకొని సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించేందుకు అంబులెన్స్‌లను మోహరించారు. వంతెన తెగిన సమయంలో దానిపై 500 మంది ఉండగా.. వీరిలో 100 మందికి పైగా నదిలో నీటిలో మునిగిపోయారు.



No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...