Friday, October 14, 2022

ఈ ఏడాది 100 శాతం సిలబస్‌తో ఇంటర్‌ పరీక్షలు

హైదరాబాద్, అక్టోబర్ 14: ఈ ఏడాది 100 శాతం సిలబస్‌తో ఇంటర్‌  పరీక్షలు నిర్వహించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. కొవిడ్ వల్ల గత రెండేళ్లు 70 శాతం సిలబస్‌తో ఇంటర్‌ పరీక్షలు నిర్వహించామని తెలిపింది. ఈ సంవత్సరం 100 శాతం సిలబస్​తో పరీక్షలు నిర్వహించనున్నట్లు.. ఇందుకు సంబంధించిన సిలబస్, నమూనా ప్రశ్నాపత్రాలను ఇంటర్ బోర్డు వెబ్​సైట్​లో అందుబాటులో ఉంచినట్లుపేర్కొంది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...