ఖమ్మం,జనవరి 2: మధిర మాజీ శాసనసభ్యులు కట్టా వెంకట నరసయ్య హైదరాబాద్ కింస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మరణించారు. ఆయన వయసు 87 సంవత్సరాలు.2004లో సీపీఎం తరఫున కట్టా వెంకటనర్సయ్య ఎమ్మెల్యేగా గెలిచారు.
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment