హైదరాబాద్,జనవరి 2; తెలంగాణాలో కొవిడ్ టీకా పంపిణీకి ముందస్తు సన్నాహాల్లో భాగంగా హైదరాబాద్, మహబూబ్నగర్ జిల్లాల్లోని ఏడు చోట్ల శనివారం డ్రై రన్ నిర్వహించారు. హైదరాబాద్ జిల్లాలో తిలక్నగర్లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, నాంపల్లిలోని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి, సోమాజిగూడలోని యశోద ఆసుపత్రి, సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రి ఎంపిక చేశారు. మహబూబ్నగర్ జిల్లాలో జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, జిల్లా కేంద్ర ఆసుపత్రి, ప్రైవేటులో నేహ షైన్ ఆసుపత్రిని ఎంపిక చేశారు. ఒక్కో కేంద్రంలో 25-30 మంది చొప్పున ఆరోగ్య సిబ్బందిని, సాధారణ పౌరులను ఎంపిక చేసి ఈ కార్యక్రమంలో భాగస్థులను చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే సుమారు 10 వేల మంది వాక్సినేటర్లు సిద్ధంగా ఉండగా రోజుకు 10 లక్షల డోస్లు ఇచ్చే సామర్థ్యం ప్రభుత్వం వద్ద ఉందని మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment