Wednesday, February 3, 2016

శవ కాలుష్యం...!

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3;;అంత్యక్రియలు, కర్మకాండల వల్ల పర్యావరణానికి తీవ్ర విఘాతం కలుగుతోందనిన  జాతీయ హరిత ట్రిబ్యునల్  పడుతోంది.  మనిషి మరణించిన తర్వాత కట్టెలతో కాల్చడం వల్ల ప్రమాదకర వాయువులు వెలువడుతున్నాయని, దహన సంస్కారాల తర్వాత బూడిదను నదుల్లో కలుపుతుండటం వల్ల నీటి కాలుష్యం పెరుగుతున్నాయిట. అందుచేత శవాలను కాల్చడానికి విద్యుత్, సీఎన్జీ తదితర పర్యావరణ అనుకూల పద్ధతుల వాడకంపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిందిగా ట్రిబ్యునల్  పర్యావరణ మంత్రిత్వ శాఖకు  సూచించింది. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...