న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3;;అంత్యక్రియలు, కర్మకాండల వల్ల పర్యావరణానికి తీవ్ర విఘాతం కలుగుతోందనిన జాతీయ హరిత ట్రిబ్యునల్ పడుతోంది. మనిషి మరణించిన తర్వాత కట్టెలతో కాల్చడం వల్ల ప్రమాదకర వాయువులు వెలువడుతున్నాయని, దహన సంస్కారాల తర్వాత బూడిదను నదుల్లో కలుపుతుండటం వల్ల నీటి కాలుష్యం పెరుగుతున్నాయిట. అందుచేత శవాలను కాల్చడానికి విద్యుత్, సీఎన్జీ తదితర పర్యావరణ అనుకూల పద్ధతుల వాడకంపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిందిగా ట్రిబ్యునల్ పర్యావరణ మంత్రిత్వ శాఖకు సూచించింది.
Wednesday, February 3, 2016
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment