Thursday, December 10, 2015

కె.సి. ఆర్ . కెటిఆర్ లకు ఇ.సి. నోటీసులు


హైదరాబాద్,డిసెంబర్  10;తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లకు ఈసీ నోటీసులిచ్చింది. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించినందుకు ఈసీ నోటీసులు ఇచ్చింది. 48 గంటల్లో వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. సీఎం క్యాంప్‌ ఆఫీస్‌లో ఖమ్మం జిల్లా నేతలకు కేసీఆర్‌ హామీలు ఇవ్వడంపై ఈసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. సచివాలయంలో మంత్రి కేటీఆర్ కొందరికి పార్టీ కండువాలు కప్పడాన్ని తప్పుబట్టింది. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...