హైదరాబాద్,డిసెంబర్ 10;తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లకు ఈసీ నోటీసులిచ్చింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు ఈసీ నోటీసులు ఇచ్చింది. 48 గంటల్లో వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. సీఎం క్యాంప్ ఆఫీస్లో ఖమ్మం జిల్లా నేతలకు కేసీఆర్ హామీలు ఇవ్వడంపై ఈసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. సచివాలయంలో మంత్రి కేటీఆర్ కొందరికి పార్టీ కండువాలు కప్పడాన్ని తప్పుబట్టింది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment