Thursday, December 10, 2015

రజని వరద విరాళం 10 కోట్లు

చెన్నై, డిసెంబర్ 10; తమిళసూపర్‌స్టార్ రజనీకాంత్ చెన్నై వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చారు. వరదల్లో నిరాశ్రయులైన బాధితులకు భారీ మొత్తంలో రూ.10కోట్లు విరాళాన్ని ప్రకటించారు. బాధితుల సహాయార్థం ప్రకటించిన విరాళాన్ని తమిళనాడు సీఎం సహాయనిధికి చెక్ రూపంలో పంపించారు. చెన్నైలో వచ్చిన భారీ వరదలతో నిరాశ్రయులైన వేలాదిమంది త్వరగా యధాస్థితికి చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ నెల 12న రజినీకాంత్ 65వ పడిలోకి అడుగుపెడుతున్నారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...