చెన్నై, డిసెంబర్ 10; తమిళసూపర్స్టార్ రజనీకాంత్ చెన్నై వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చారు. వరదల్లో నిరాశ్రయులైన బాధితులకు భారీ మొత్తంలో రూ.10కోట్లు విరాళాన్ని ప్రకటించారు. బాధితుల సహాయార్థం ప్రకటించిన విరాళాన్ని తమిళనాడు సీఎం సహాయనిధికి చెక్ రూపంలో పంపించారు. చెన్నైలో వచ్చిన భారీ వరదలతో నిరాశ్రయులైన వేలాదిమంది త్వరగా యధాస్థితికి చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ నెల 12న రజినీకాంత్ 65వ పడిలోకి అడుగుపెడుతున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment