Thursday, November 26, 2015

బీమా స్టాఫ్ కు ధీమా..

హైదరాబాద్, నవంబర్ 26; భారత జీవిత బీమా సంస్థ -ఎల్ఐసీ ఉద్యోగులకు  15 శాతం వేతన పెంపుతో పాటు బ్యాంకుల తరహాలోనే నెలలోని రెండు వారాల్లో ఐదు పనిదినాల విధానాన్ని  ఖరారు చేసారు. ఎల్ఐసీ యాజమాన్యం, ఉద్యోగ సంఘాల మధ్య జరిగిన చర్చలు ఫలవంతం కాగా, వేతన పెంపును ఆగస్టు 2012 నుంచి అమలు చేయాలని యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. పెరిగే 15 శాతం వేతనంలో 13.5 శాతం బేసిక్ పే పెంపు రూపంలో, 1.5 శాతం హెచ్ఆర్ఏ రూపంలో ఉద్యోగులకు అందుతాయి. 


No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...