Thursday, November 26, 2015

ఎం.పి . గా పసునూరి ప్రమాణం

న్యూఢిల్లీ , నవంబర్ 26; : వరంగల్‌ ఎంపీగా గెలుపొందిన పసునూరి దయాకర్‌ గురువారం లోక్‌సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రామహాజన్‌ .... పసునూరి దయాకర్‌తో ప్రమాణం చేయించారు. పసునూరి దయాకర్‌ వరంగల్‌ ఉప ఎన్నికలో భారీ మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. 


No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...