Friday, November 6, 2015

ఖైదీ నెంబర్...2971

వరంగల్,నవంబర్ 6: మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు, ముగ్గురు మనువల అనుమానాస్పద మృతి కేసులో ఆయన కుటుంబ సభ్యులకు వరంగల్ సెంట్రల్ జైలు అధికారులు ఖైదీ నంబర్లు కేటాయించారు. రాజయ్య కు -2971, భార్య మాధవి కి  -7856, కుమారుడు అనిల్ కు  -2970 ఖైదీ నంబర్లు కేటాయించారు.  ఈ కేసులో రాజయ్య కుటుంబ సభ్యులకు కోర్టు రాజయ్య కుటుంబ సభ్యులకు14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం వారిని వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. ఇక అనిల్ రెండో భార్య సన కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ప్రత్యేక పోలీసు బృందం హైదరబాద్‌లో కూడా గాలింపు చర్యలు చేపట్టింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...