న్యూఢిల్లీ, నవంబరు 24: ఉద్యోగినులకు ప్రస్తుతం ఇస్తున్న ప్రసూతి సెలవును 12 వారాల నుంచి 26 వారాలకు పెంచే ప్రతిపాదనకు కేంద్ర ఆమోదముద్ర వేసింది. అంతేకాకుండా సరగసీ ద్వారా పిల్లలను పొందే మహిళలకూ, దత్తత చేసుకునే ఉద్యోగినులకూ 12 వారాలపాటు మెటర్నటీ లీవ్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. 1961 నాటి ప్రసూతి చట్టంలో సవరణ తీసుకువచ్చేందుకు ఒక ముసాయిదాపై కార్మిక శాఖ కార్మిక సంఘాలు, ప్రైవేటు కంపెనీల యాజమాన్యాలతో చర్చలు జరిపింది. ప్రస్తుత ప్రసూతి చట్టం ప్రకారం ఒక ఉద్యోగినికి డెలివరీ అంచనా తేదీకి ఆరు వారాల ముందు....ప్రసవానంతరం మరో ఆరు వారాలపాటు సెలవు మంజూరు చేస్తున్నారు. అయితే ఈ సమావేశంలో నవమాసాలు మోసి సహజంగా కనే తల్లులకు మెటర్నటీ లీవ్ను పెంచేందుకు ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment