కోలకతా ,జూన్ 23;: కోల్కతాలోని మిషన్ ఆఫ్ చారిటీస్ అధ్యక్షురాలిగా పనిచేసిన సిస్టర్ నిర్మల(81) ఈరోజు ఉదయం కన్నుమూశారు. మదర్ థెరిస్సా తర్వాత 1997 నుంచి 2009 వరకు మిషనరీ ఆఫ్ ఛారిటీస్ బాధ్యతలు నిర్వహించారు. సిస్టర్ నిర్మల సేవలను గుర్తించిన కేంద్ర ప్రభత్వం 2009లో పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించింది.
Tuesday, June 23, 2015
సిస్టర్ నిర్మల కన్నుమూత...
కోలకతా ,జూన్ 23;: కోల్కతాలోని మిషన్ ఆఫ్ చారిటీస్ అధ్యక్షురాలిగా పనిచేసిన సిస్టర్ నిర్మల(81) ఈరోజు ఉదయం కన్నుమూశారు. మదర్ థెరిస్సా తర్వాత 1997 నుంచి 2009 వరకు మిషనరీ ఆఫ్ ఛారిటీస్ బాధ్యతలు నిర్వహించారు. సిస్టర్ నిర్మల సేవలను గుర్తించిన కేంద్ర ప్రభత్వం 2009లో పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించింది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment