న్యూఢిల్లీ, జూన్ 23;ఉమ్మడి రాజధానిలో శాంతి భద్రతలపై గవర్నర్కు ఉన్న ‘అధికారాలు - బాధ్యతల’పై భారత అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ స్పష్టత ఇచ్చినట్టు సమాచారం. రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్-8 ప్రకారం గవర్నర్కు ఉమ్మడి రాజధానిలో శాంతి భద్రతలపై ప్రత్యేక అధికారాలు, బాధ్యతలు ఉంటాయని అటార్నీ జనరల్ స్పష్టం చేశారని చెబుతున్నారు. అటార్నీ జనరల్ సూచన మేరకు కేంద్రం నోటిఫికేషన్ను ఓకే చేస్తే... హైదరాబాద్లో సెక్షన్ 8 అమలులోకి వస్తుంది.. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కాబట్టి, నగరంలో రెండు రాష్ట్రాల పోలీసు బలగాలకు అధికార పరిధి ఉంటుందని , గవర్నర్ రెండు రాష్ట్రాల పోలీసులను పిలిపించుకుని వోట్ కు నోటు సహా ఏ కేసు నివేదికలు అయినా పర్యవేక్షించవచ్చు’నని ముకుల్ రోహత్గీ కేంద్ర ప్రభుత్వానికి సూచించినట్తు తెలిసింది..
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment