హైదరాబాద్,జూన్ 23; : తెలంగాణ నూతన పారిశ్రామిక విధానానికి మంచి స్పందన వస్తోంది. పరిశ్రమలు పెడతామంటూ ముందుకొచ్చిన పెట్టుబడిదారుల దరఖాస్తులను పరిశీలించిన అధికారులు.. తొలివిడతగా 17 పరిశ్రమలకు సంబంధించి అనుమతుల ప్రక్రియను వేగంగా పూర్తి చేశారు. ఈ పరిశ్రమల నుంచి సుమారు రూ.1500 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయి. వీటి ద్వారా 4వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. రెండు వారాల్లోనే పరిశ్రమలకు అనుమతులిస్తామని ప్రభుత్వం చెప్పినట్లుగానే.. కేవలం 10 రోజుల్లోనే అధికారులు అనుమతులిచ్చే ప్రక్రియను పూర్తి చేశారు. అనుమతి పత్రాలు అందుకుంటున్న వాటిలో ఐటీసీతో పాటు ప్రముఖ సంస్థలున్నాయి.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment