Sunday, March 8, 2015

ఫైనల్ లో సైనా ఓటమి ...

బర్మింగ్ హాం , మార్చి  8; ఆల్‌ఇంగ్లాండ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ ఫైనల్‌లో సైనా నెహ్వాల్‌ ఓడిపోయింది. హోరాహోరీగా సాగిన పోరులో స్పెయిన్ క్రీడాకారిణి కరోలినా మారిన్ చేతిలో 16-21, 21-14, 21-7 తేడాతో సైనా నెహ్వాల్ ఓటమి చెంది అభిమానులను నిరాశ పరిచింది. ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో భారత్ నుంచి ఫైనల్ కు చేరిన క్రీడాకారిణిగా సైనా చరిత్ర సృష్టించినా.. చివరి అడ్డంకిని మాత్రం దాటకలేకపోయింది.


No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...