మెల్బోర్న్, మార్చి13; ప్రపంచకప్ క్రికెట్ -2015 తొలి అంకం ముగింపు దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో క్వార్టర్ ఫైనల్లో తలపడే జట్లు దాదాపు ఖరారు అయ్యాయి. ఐసీసీ షెడ్యూల్ ప్రకారం.. పూల్-ఎలో నాలుగో స్థానంలో నిలిచిన జట్టుతో పూల్-బిలో అగ్రస్థానంలో ఉన్న జట్టు తలపడాల్సి ఉంది. తాజా గణంకాల ప్రకారం భారత్ 10 పాయింట్లతో పూల్-బిలో అగ్రస్థానంలో ఉండగా, పూల్-ఎలో 7 పాయింట్లతో బంగ్లాదేశ్ నాలుగో స్థానంలో ఉంది. కాబట్టి క్వార్టర్ ఫైనల్లో భారత్ X బంగ్లాదేశ్ పోరు ఖరారైనట్లే. తొలుత విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఈ మ్యాచ్ ఈనెల 21న వెల్లింగ్టన్లో జరగాల్సి ఉంది. అయితే ఈ షెడ్యూల్లో ఐసీసీ మార్పులు చేసింది. మ్యాచ్ను కొద్దిగా ముందుకు జరిపి మార్చి 19న మెల్బోర్న్ వేదికగా నిర్వహించనుంది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment