Saturday, March 14, 2015

జింబాబ్వే పై గెలుపుతో లీగ్ విజయం పరిపూర్ణం


ఆక్లాండ్,మర్చి 14; క్రికెట్‌ ప్రపంచకప్‌లో భాగంగా ఆక్లాండ్‌ వేదికగా జరిగిన వన్డేలో జింబాబ్వేపై భారత్‌ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. జింబాబ్వే నిర్దేశించిన 287 పరుగుల లక్ష్యాన్ని మరో 8 బంతులు మిగిలి ఉండగానే ధోని సేన ఛేదించింది. సురేశ్‌ రైనా (110*), అజేయ శతకంతో అదరకొట్టగా, ధోని (83*)కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడటంతో భారత్‌ విజయతీరాలకు చేరింది. తాజా ప్రపంచకప్‌లో భారత్‌ ఆడిన అన్ని లీగ్‌ మ్యాచ్‌ల్లో జయకేతనం ఎగురవేయడమే కాకుండా, అన్ని మ్యాచ్‌ల్లో ప్రత్యర్థులను ఆలౌట్‌ చేసి రికార్డు సృష్టించింది. 


No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...