ఆక్లాండ్,మర్చి 14; క్రికెట్ ప్రపంచకప్లో భాగంగా ఆక్లాండ్ వేదికగా జరిగిన వన్డేలో జింబాబ్వేపై భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. జింబాబ్వే నిర్దేశించిన 287 పరుగుల లక్ష్యాన్ని మరో 8 బంతులు మిగిలి ఉండగానే ధోని సేన ఛేదించింది. సురేశ్ రైనా (110*), అజేయ శతకంతో అదరకొట్టగా, ధోని (83*)కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడటంతో భారత్ విజయతీరాలకు చేరింది. తాజా ప్రపంచకప్లో భారత్ ఆడిన అన్ని లీగ్ మ్యాచ్ల్లో జయకేతనం ఎగురవేయడమే కాకుండా, అన్ని మ్యాచ్ల్లో ప్రత్యర్థులను ఆలౌట్ చేసి రికార్డు సృష్టించింది.
Saturday, March 14, 2015
జింబాబ్వే పై గెలుపుతో లీగ్ విజయం పరిపూర్ణం
ఆక్లాండ్,మర్చి 14; క్రికెట్ ప్రపంచకప్లో భాగంగా ఆక్లాండ్ వేదికగా జరిగిన వన్డేలో జింబాబ్వేపై భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. జింబాబ్వే నిర్దేశించిన 287 పరుగుల లక్ష్యాన్ని మరో 8 బంతులు మిగిలి ఉండగానే ధోని సేన ఛేదించింది. సురేశ్ రైనా (110*), అజేయ శతకంతో అదరకొట్టగా, ధోని (83*)కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడటంతో భారత్ విజయతీరాలకు చేరింది. తాజా ప్రపంచకప్లో భారత్ ఆడిన అన్ని లీగ్ మ్యాచ్ల్లో జయకేతనం ఎగురవేయడమే కాకుండా, అన్ని మ్యాచ్ల్లో ప్రత్యర్థులను ఆలౌట్ చేసి రికార్డు సృష్టించింది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment