హైదరాబాద్ ,మార్చి 13; స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనం పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్నీ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. పెంచిన గౌరవ వేతనాలు వచ్చే నెల నుంచి అమలవుతాయి.
ప్రస్తుత, పెంచిన గౌరవ వేతనాలు:
పదవి ప్రస్తుత వేతనం పెంచిన వేతనం
ప్రస్తుత, పెంచిన గౌరవ వేతనాలు:
పదవి ప్రస్తుత వేతనం పెంచిన వేతనం
- జిల్లా పరిషత్ చైర్మన్ రూ. 7,500 రూ. లక్ష
- జడ్పీటీసీ రూ. 2,250 రూ. 10 వేలు
- ఎంపీపీ రూ. 750 రూ. 5 వేలు
- ఎంపీటీసీ రూ. 1500 రూ. 5 వేలు
- నగర మేయర్ రూ.14 వేలు రూ. 50 వేలు
- డిప్యూటీ మేయర్ రూ. 8 వేలు రూ. 25 వేలు
- కార్పోరేటర్ రూ. 4 వేలు రూ.6 వేలు
No comments:
Post a Comment