చిత్తూరు, మార్చి 28 : జిల్లాలోని ఏర్పేడు మండలం మెర్లపాకలో ఒకే రోజు మూడు పత్రిష్టాత్మక కేంద్ర విద్యాసంస్థలకు శంకుస్థాపన జరిగింది. ఐఐటీ, ఐఐఎస్ఈఆర్, ట్రిపుల్ఐటీకి సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, వెంకయ్యనాయుడు భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు రాష్ట్ర మంత్రులు కూడా పాల్గొన్నారు. మెర్లపాకలో ఐఐటీ, పంగూరులో ఐఐఎస్ఈఆర్, సత్యవేడు శ్రీసిటీలో ట్రిపుల్ ఐటీని ఏర్పాటు చేయనున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment