Saturday, March 28, 2015

చిత్తూరు జిల్లాలో మూడు పత్రిష్టాత్మక కేంద్ర విద్యాసంస్థలకు శంకుస్థాపన

చిత్తూరు, మార్చి 28 : జిల్లాలోని ఏర్పేడు మండలం మెర్లపాకలో ఒకే రోజు మూడు పత్రిష్టాత్మక కేంద్ర విద్యాసంస్థలకు శంకుస్థాపన జరిగింది. ఐఐటీ, ఐఐఎస్‌ఈఆర్‌, ట్రిపుల్‌ఐటీకి సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, వెంకయ్యనాయుడు భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు రాష్ట్ర మంత్రులు కూడా పాల్గొన్నారు.  మెర్లపాకలో ఐఐటీ, పంగూరులో ఐఐఎస్‌ఈఆర్‌, సత్యవేడు శ్రీసిటీలో ట్రిపుల్‌ ఐటీని ఏర్పాటు చేయనున్నారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...