న్యూఢిల్లీ,మార్చి 28: ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పోరేషన్లో తెలంగాణ ఆడపడుచు సరిత చరిత్ర సృష్టించింది. డీటీసీలో మొదటి మహిళా డ్రైవర్గా స్టీరింగ్ పట్టింది. తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా సంస్థాన్ నారాయణపూర్ మండలానికి చెందిన సరిత మొదట ఇంటివద్దే ఆటో నడిపింది. ఆ తరువాత హైదరాబాద్లోని ఓ కాలేజీలో బస్ డ్రైవర్గా పనిచేసింది. అయితే అక్కడి ఓ లెక్చరర్ ప్రోత్సాహంతో దేశ రాజధాని ఢిల్లీకి చేరుకుంది. అక్కడ బీఎండబ్ల్యూ కారు డ్రైవర్గా పనిచేసింది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment