Saturday, March 28, 2015

ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పోరేషన్‌లో డ్రైవర్ గా తెలంగాణా మహిళ

న్యూఢిల్లీ,మార్చి 28: ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పోరేషన్‌లో తెలంగాణ ఆడపడుచు సరిత చరిత్ర సృష్టించింది. డీటీసీలో మొదటి మహిళా డ్రైవర్‌గా స్టీరింగ్ పట్టింది. తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా సంస్థాన్‌ నారాయణపూర్‌ మండలానికి చెందిన   సరిత మొదట ఇంటివద్దే ఆటో నడిపింది. ఆ తరువాత హైదరాబాద్‌లోని ఓ కాలేజీలో బస్‌ డ్రైవర్‌గా పనిచేసింది. అయితే అక్కడి ఓ లెక్చరర్‌ ప్రోత్సాహంతో దేశ రాజధాని ఢిల్లీకి చేరుకుంది. అక్కడ బీఎండబ్ల్యూ కారు డ్రైవర్‌గా పనిచేసింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...