Sunday, March 29, 2015

సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా తిరిగి సురవరం

హైదరాబాద్‌,మార్చి 29: సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా సురవరం సుధాకరరెడ్డి తిరిగి ఎన్నికయ్యారు. సీపీఐ జాతీయ ఉప ప్రధాన కార్యదర్శిగా గురుదాస్‌ దాస్‌గుప్తా ఎన్నికయ్యారు. సీపీఐ జాతీయ కార్యదర్శి సభ్యునిగా కె. నారాయణ ఎన్నికయ్యారు. పుదుచ్చేరిలో  జాతీయ కార్యవర్గ సమావేశంలో పార్టీ కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...