హైదరాబాద్,మార్చి 29: సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా సురవరం సుధాకరరెడ్డి తిరిగి ఎన్నికయ్యారు. సీపీఐ జాతీయ ఉప ప్రధాన కార్యదర్శిగా గురుదాస్ దాస్గుప్తా ఎన్నికయ్యారు. సీపీఐ జాతీయ కార్యదర్శి సభ్యునిగా కె. నారాయణ ఎన్నికయ్యారు. పుదుచ్చేరిలో జాతీయ కార్యవర్గ సమావేశంలో పార్టీ కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment