Sunday, March 29, 2015

ఆంధ్ర, తెలంగాణ కు ఆర్ధిక సంఘం నిధులు ...

న్యూ ఢిల్లీ, మార్చి 29: ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ  రాష్త్రాలకు నిధులు మంజూరు చేసింది. వివిధ పద్దుల కింద ఏపీకి రూ. 385 కోట్లు, తెలంగాణకు రూ. 150 కోట్లు కేటాయించారు. ఏపీకి గణాంకాల అమలు కోసం రూ. 2.6 కోట్లు, స్థానిక సంస్థలు, పంచాయితీ రాజ్‌, ప్రత్యేక సాయం కింద మిగతా మొత్తం నిధులు మంజూరయ్యాయి. తెలంగాణకూ ఇవే పద్దుల కింద నిధులు మంజూరు చేశారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...